Anil Kumar Lahoti: రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవోగా లాహోటీ
రైల్వే బోర్టు చైర్మన్, ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా.. అనిల్ కుమార్ లాహోటీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags