Anil Kumar Lahoti: రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవోగా లాహోటీ

రైల్వే బోర్టు చైర్మన్, ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా.. అనిల్‌ కుమార్‌ లాహోటీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags