Supreme Court Judge: సుప్రీంకోర్టు జడ్జిగా కర్ణాటక హైకోర్టు సీజే

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య (34) మళ్లీ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర వరాలేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ జనవరి 24న నోటిఫికేషన్‌ జారీ చేసింది.

#Tags