Apprenticeship Fair: 25న అప్రెంటిస్షిప్ మేళా
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లి ప్రభుత్వ ఐటీఐలో జూలై 25న అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కవిత ప్రకటనలో తెలిపారు.
100 ఎలక్ట్రీషియన్, 70 ఫిట్టర్, 50 ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లు చేసినవారిని మేళాలో మేధాసర్వో కంపెనీవారు అప్రెంటిస్లుగా తీసుకుంటారని పేర్కొన్నారు.
చదవండి: Job Mela: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 700 పోస్టులకు రేపు జాబ్మేళా
ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్స్ తోపాటు ఒక జత జిరాక్స్ కాపీలు, బయోడేటాతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 95056 74905 నంబర్లో సంప్రదించాలన్నారు.
#Tags