Andhra Pradesh Govt Jobs 2024: పార్వతీపురం మన్యం జిల్లాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పార్యతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం.. అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్‌-07, ఆఫీస్‌ సబార్డినేట్‌-07.
అర్హత: ఆఫీస్‌ సబార్డినేట్‌కు పదో తరగతి, డేటాఎంట్రీ ఆపరేటర్‌కు డిగ్రీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, కలెక్టర్‌ కార్యాలయం, పార్వతీపురం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 08.02.2024.

వెబ్‌సైట్‌: https://parvathipurammanyam.ap.gov.in/

చదవండి: APAHD Recruitment 2024: ఏపీ పశుసంవర్ధక శాఖలో 26 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags