AP Intermediate Results 2024 :జూనియర్‌ ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో టాపర్స్

జూనియర్‌ ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో టాపర్స్
AP Intermediate Results 2024 :జూనియర్‌ ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో టాపర్స్

జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు కె.మంజునాథ్‌ 467 మార్కులు సాధించాడు. షేక్‌ అబ్దుల్‌ రకీద్‌ నజీర్‌ 465 మార్కులు సాధించాడు. శృతి 464 మార్కులు సాధించింది. అలాగే బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను వజ్రకరూరు మండలం జె.రాంపురం గ్రామానికి చెందిన రమ్యశ్రీ 436 మార్కులతో సత్తా చాటింది. ఫాతిమా సుమయ 435 మార్కులు, మానస 435 మార్కులు, విజయనగరం మనోజ్ఞ 434, కురుబ శిరీష 434, సీకే షేక్‌ షాబాజ్‌ 434 మార్కులు సాధించారు.

Also Read:  బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇపుడు రాష్ట్ర టాపర్‌గా నిలిచినా ఎస్‌.నిర్మల

#Tags