Books: ప్రైవేటు స్కూళ్లకు అందుబాటులో పాఠ్యపుస్తకాలు

ప్రైవేటు స్కూళ్లకు అందుబాటులో పాఠ్యపుస్తకాలు

ప్రభుత్వం రూపొందించిన పాఠ్యపుస్తకాలు ప్రైవేటు పాఠశాలలకు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని, ఎంఈవోలు, జిల్లాల పుస్తక గోడౌన్ల మేనేజర్లను సంప్రదించి తీసుకెళ్లవచ్చొని Andhra Pradesh Govt Text Books Publishing and Printing Department డైరెక్టర్‌ రవీంద్రనాథరెడ్డి సెప్టెంబర్‌ 7న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు అందించిన ఇండెంట్‌ ప్రకారం 2022–23 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీషు మీడియం పాఠ్య పుస్తకాలు 1,81,82,913 అమ్మకానికి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 

చదవండి:

Libraries: గ్రంథాలయాలకు నూతన శోభ

Inspiring Story: అక్షరమే ఆమె ఆరోగ్య బలం... 82 ఏళ్ల వయసులో తొలి పుస్తకం

#Tags