JNV Admissions 2025-26: నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం!
Sakshi Education
మర్రిపాడు: మండలంలోని కృష్ణాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి 9వ తరగతి మరియు 11వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపల్ పి. శ్రీనివాసరావు తెలిపారు.
ఎవరు అర్హులు:
- ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి లేదా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
- ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 30వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాల కోసం:
- విద్యాలయంను సంప్రదించండి. https://navodaya.gov.in/
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 19 Oct 2024 06:07PM