Skip to main content

Teachers: ఉర్దూ అకాడమీలో టీచర్ల కొరత తీర్చాలి

Shortage of teachers in Urdu Academy should be addressed

లింగంపేట(ఎల్లారెడ్డి): రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హుందాన్‌ను లింగంపేట మండల మైనార్టీ నాయకులు మే 31న‌హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమిలో టీచర్ల కొరత ఎక్కువగా ఉండడంతో వెంటనే పోస్టులు భర్తీ చేయాలని కోరారు. చైర్మన్‌ను కలిసిన వారిలో మైనారిటీ నాయకులు మోహిద్‌, ఆరిఫ్‌, కలీం, శౌకత్‌అలీ తదితరులు ఉన్నారు.
చదవండి:

MANUU Admissions: ఇంటీరియర్‌ డిజైన్‌ సర్టిఫికేట్‌  ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు..

Diploma Courses: ఉర్దూ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు.. ఇదే దరఖాస్తులకు చివరి తేదీ..!

Published date : 03 Jun 2024 10:54AM

Photo Stories