Skip to main content

NEET PG Exam : వైద్య క‌ళాశాల‌లో పీజీ కోర్సు ప్ర‌వేశాల‌కు నీట్ ప‌రీక్ష‌ ముగిసింది..

NEET PG course exam for admissions at medical colleges

తాడేపల్లిగూడెం: వైద్య కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నీట్‌ పీజీ పరీక్ష మండలంలోని పెద తాడేపల్లిలో వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించారు.

School Facility Maintenance Grant: బడుల్లో స్వచ్ఛత

ఉదయం, సాయంత్రం షిప్టుల్లో 222 మంది హాజరు కావాల్సి ఉండగా ఉదయం ఇద్దరు, సాయంత్రం నలుగురు అభ్యర్థులు హాజరుకాలేదు. పరీక్షా కేంద్ర చీఫ్‌ సూపరింటెండెంట్‌ రత్నాకర్‌రావు, కో–ఆర్డినేటర్‌ నటరాజ్‌, సిస్టమ్‌ అడ్మిన్‌ కొల్లా సురేష్‌ పాల్గొన్నారు.

Published date : 12 Aug 2024 05:15PM

Photo Stories