DEO Raghava Reddy: పరీక్షల ప్రశ్నపత్రాలకు 15 లోపు ఫీజు చెల్లించాలి
Sakshi Education

కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డుకు పరీక్షల ప్రశ్నపత్రాలకు చెల్లించవలసిన ఫీజును నవంబర్ 15వ తేదీలోపు చెల్లించాలని డీఈఓ రాఘవరెడ్డి తెలిపారు. సెక్రెటరీ, డీసీఈబీ.. కడప పేరనున్న అకౌంట్ నంబర్ 10844908188కు చెల్లించి రసీదును పొందాలన్నారు.
చదవండి: Admissions: నేటితో ముగియనున్న నవోదయ ప్రవేశాల గడువు
Published date : 07 Nov 2023 04:20PM