పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్పీఆర్బీ) విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం పెట్టిన రాత పరీక్షల్లో కొన్ని వర్గాలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని, బీసీలతో సమానంగా 25 శాతం అంటే 50 మార్కులుగా కటాఫ్ నిర్ణయించాలని ఆ లేఖలో కోరారు.