Skip to main content

Intermediate: ఫస్టియర్‌ ఫలితాల సమాచారం

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు నవంబర్‌ 30లోగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
Intermediate
ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల సమాచారం

మూల్యాంకన ప్రక్రియ పూర్తయిందని, మార్కుల క్రోడీకరణ జరుగుతోందన్నారు. అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 3వ తేదీ వరకూ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 4.12 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. వాస్తవానికి 2021 మార్చిలో జరగాల్సిన పరీక్షలు కోవిడ్‌ వల్ల వాయిదా పడ్డాయి. ఆ సమయంలో పరీక్ష ఫీజు చెల్లించిన వారిని పరీక్షలకు అనుమతించారు. 

చదవండి:

Intermediate: సిలబస్‌ 70 శాతానికి కుదింపు

Intermediate: ప్రవేశాల గడువు పొడిగింపు: ఇంటర్‌ బోర్డు కార్యదర్శి

కాన్సెప్టులపై పట్టుబిగిస్తే విజయం మీదే!

Published date : 25 Nov 2021 03:39PM

Photo Stories