Skip to main content

Collector Pravinya: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కాళోజీ సెంటర్‌: ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ఇంటర్మీడియట్‌, మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
Official Notice: Intermediate and Tenth Class Exams    Important Dates for Warangal Exams  Tests should be conducted carefully   Kaloji Center Exam Updates  Education BoardUpdates

ఫిబ్ర‌వ‌రి 12న‌ ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ఇంటర్మీడియట్‌ పరీక్షకు 26 సెంటర్లలో 12,620 మంది, పదో తరగతి పరీక్షలకు 54 కేంద్రాల్లో 9,455 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియేట్‌ విద్యాశాఖ అధికారి కాక మాధవరావు, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

Published date : 14 Feb 2024 09:50AM

Photo Stories