Skip to main content

Intermediate: ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలి

ఇంటర్మీడియట్‌ బోర్డు వైఖరిని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు తప్పుబట్టారు.
Intermediate
ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలి

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు వైఖరిని నిరసిస్తూ ఆ కార్యాలయం ఎదుట తెలంగాణ వైఎస్సార్‌సీపీ, టీజే ఎస్‌లతో పాటు ఏబీవీపీ ధర్నా నిర్వహించారు. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్‌ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా రీ వాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: 

Janakiammal: దర్జీగా బతికిన గణిత మేధావి భార్య

AP EAPCET: బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్

Published date : 22 Dec 2021 05:01PM

Photo Stories