Skip to main content

Inter: ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ పబ్లిక్‌ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి.
Inter
ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4,59,240 మంది విద్యార్థులు ఫస్టియర్‌ పరీక్షలు రాయాల్సి ఉండగా.. అక్టోబర్‌ 25న జరిగిన ద్వితీయ భాష పేపర్‌–1 పరీక్షకు 4,29,177 మంది విద్యార్థులు హాజరయ్యారు. 30,063 మంది గైర్హాజరయ్యారు. మొత్తం విద్యార్థుల్లో 6.5 శాతం గైర్హాజరయ్యారని, ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని ఇంటరీ్మడియట్‌ బోర్డు కార్యదర్శి అక్టోబర్‌ 25న ఒక ప్రకటనలో తెలిపారు. 

చదవండి:

UGC NET: యూజీసీ నెట్‌ పరీక్షల తేదీలు

 Skill Training: ఉన్నత స్థానాలు చేరుకునేందుకే నైపుణ్య శిక్షణ 

Published date : 26 Oct 2021 04:45PM

Photo Stories