Skip to main content

TSBIE: ఇంటర్‌ ప్రవేశ గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో రూ.వెయ్యి అపరాధ రుసుము తో చేరేందుకు సెప్టెంబ‌ర్ 16 వరకూ గడువు పొడిగించారు.
TSBIE
ఇంటర్‌ ప్రవేశ గడువు పెంపు

ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు విద్యార్థులకు ఈ అవకాశం కల్పించాలని ఇంటర్‌ బోర్డ్‌ ఓ ప్రకటనలో ఆదేశించింది. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్‌ కళాశాలల్లో 4,92,873 మంది చేరినట్టు తెలిపింది. గత ఏడాది 4,98,699 మంది చేరినట్టు వెల్లడించింది.  

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

Published date : 02 Sep 2023 01:11PM

Photo Stories