Skip to main content

Department of Education: విద్యార్థుల అభ్యసన పరిశీలన

సిరిసిల్లఎడ్యుకేషన్‌: సిరిసిల్ల పట్టణంలోని గోపాల్‌నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌ సందర్శించారు.
Observation of student learning

విద్యార్థులు చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలలో నిష్ణాతులను చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పరీక్షించారు. మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలించారు.

చదవండి: ABK Prasad: ఇంకా ఎందుకీ విదేశీ మొగ్గు?

అల్పాహారం పెట్టినందుకు ఒక్కో విద్యార్థికి రూ.10.50 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అల్పాహారం వండి పెట్టినందుకు వంటకార్మికులకు అదనంగా రూ.2వేలు ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. టీచర్లు అజయ్‌కుమార్‌, శివకుమార్‌, ప్రియాంక, మమత, భవాని పాల్గొన్నారు.

Published date : 08 Dec 2023 04:31PM

Photo Stories