Skip to main content

10th Class Public Exams: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ‌లో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు రాయ‌నున్న విద్యార్థుల‌కు తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి శుభ‌వార్త చెప్పింది.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి  స‌బితా ఇంద్రారెడ్డి
తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

టెన్త్‌ పరీక్షలను మే 23 నుంచి జూన్‌ 1 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష స‌మ‌యాన్ని 30 నిమిషాలు పొడిగించారు.గ‌తంలో ప‌రీక్ష స‌మ‌యం 2 గంట‌ల 45 నిమిషాలు ఉండ‌గా.. ఇప్పుడు 3 గంట‌ల 15 నిమిషాల‌కు పెంచారు.అలాగే 6 పేప‌ర్ల‌తోనే ప‌రీక్ష‌ను నిర్వ‌హించనున్నారు. అలాగే 70 శాతం సిల‌బ‌స్ నుంచే ప్ర‌శ్న‌లు ఇవ్వ‌నున్నారు. క‌రోనాతో ప‌దో త‌ర‌గ‌తి క్లాసులు ఆల‌స్యం కావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ టైం టేబుల్ ఇదే..

తేదీ పరీక్ష
23–5–22     మొదటి భాష
24–5–22 ద్వితీయ భాష
25–5–22 తృతీయ భాష
26–5–22 గణితం
27–5–22 జనరల్‌ సైన్స్‌
28–5–22 సోషల్‌ స్టడీస్‌
30–5–22 ఓఎస్సెస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌)
31–5–22 ఓఎస్సెస్సీ మెయిన్‌ (సంస్కృతం, అరబిక్‌)
01–6–22     ఎస్సెస్సీ ఒకేషనల్‌ కోర్సు

పదో తరగతి స్డడీ మెటీరియల్‌

పదో తరగతి బిట్‌బ్యాంక్

పదో తరగతి సిలబస్

పదో తరగతి మోడల్ పేపర్లు

పదో తరగతి ప్రివియస్‌ పేపర్స్

పదో తరగతి టెక్స్ట్ బుక్స్

మోడల్ పేపర్లు కోసం క్లిక్ చేయండి

Published date : 07 Apr 2022 01:35PM

Photo Stories