Skip to main content

10th Class Exams: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

మంచిర్యాలఅర్బన్‌: జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో యాదయ్య అన్నారు.
Superintendent and officers discussing Class 10 exams in Manchiryala Urban  10th class exams to be conducted    Planning for secure administration of Class 10 Annual Examinations

ఫిబ్ర‌వ‌రి 21న‌ మంచిర్యాలలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీప్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, రూట్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 52 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ఆయా అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి సౌకర్యాలు చూసుకోవాలని పేర్కొన్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా సహాయ పరీక్షల అధికారి దామోదర్‌రావు పాల్గొన్నారు.

Published date : 22 Feb 2024 03:26PM

Photo Stories