Skip to main content

Public Examinations: పరీక్షల్లో అక్రమాలకు ఇన్ని లక్షల జరిమానా

పాట్నా: పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీకేజీలను అరికట్టడమే లక్ష్యంగా బిహార్‌ ప్రభు త్వం కీలకమైన బిల్లును తీసుకొచ్చింది.
Rs 10 lakh fine for irregularities in exams  Government Recruitment Examination Bill  Bihar Government Fine and Imprisonment Bill Fine for Examination Irregularities

ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. ఐదేళ్ల దాకా జైలు శిక్ష విధిస్తారు. ఈ మేరకు  పబ్లిక్‌ పరీక్షలు(అక్రమ వ్యవహారాల నిరోధక) బిల్లు ఆమోదం పొందింది.  

చదవండి:

NEET UG Row: నీట్‌ పేపర్ లీక్‌ కేసు.. నలుగురు విద్యార్థులపై సీబీఐ విచారణ

NEET 2024 Supreme Court Live Updates: అప్పుడే నీట్‌ పరీక్షను రద్దు చేస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Published date : 25 Jul 2024 03:15PM

Photo Stories