Skip to main content

Tabs for Students: విప్లవాత్మకమైన మార్పు కోసం విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణి..

విద్యార్థులు గొప్ప మార్కులను సాధించాలి. విద్య కోసం మరింత సులువుగా ఉండేందుకు, విజ్ఞాన సముపార్జనలో ముందడుగు వేయాలని.. ప్రభుత్వం వారికి ఈ సదుపాయాన్ని అందజేసింది. .
Jagan government makes distribution of tabs for school students   Academic performance

సాక్షి ఎడ్యుకేషన్‌:  ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఉన్నతంగా రాణించాలి. పోటీ ప్రపంచంలో మేటిగా నిలబడాలి. కార్పొరేట్‌ స్కూళ్లను అధిగమించేలా మార్కులు సాధించాలి. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకమైన మార్పులతో విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు.

AI and Data Science: భవిష్యత్తులో ఏఐ-డేటా సైన్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు..!

అందులో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్‌లను అందించారు. వాటిలో బైజూస్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి వినూత్న కంటెంట్‌ను పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ చిత్తశుద్ధిపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Published date : 13 Feb 2024 09:10AM

Photo Stories