Skip to main content

Amma Odi Scheme: ప్రభుత్వ ప్రవేటు పాఠశాలల్లో అమ్మఒడి పథకం..

పేదరికం కారణంగా పిల్లలకు చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులకు ఈ పథకం అమలు..
Amma Odi educational scheme for both govt and private school students

సాక్షి ఎడ్యుకేషన్‌: పిల్లలను చదివించలేని స్థితిలో ఉన్న పేద తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాసటగా నిలిచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి పిల్లల చదువులకు ఆర్థికంగా భరోసా కల్పించారు.

Permanent Education Number: విద్యార్థులకు శాశ్వత విద్యా సంఖ్య కేటాయించాలి

ప్రతి ఏటా తల్లుల బ్యాంక్‌ ఖాతాలకు నగదు జమ చేసి వారి కుటుంబాల్లో వెలుగులను నింపారు. ప్రభుత్వ బడుల్లో చదివేవారికీ ప్రైవేట్‌ విద్యార్థులకూ అమ్మ ఒడి పథకం లబ్ధి వర్తింపచేయడంతో పిల్లల చదువులపై తాము నిశ్చింతగా ఉన్నామని తల్లిదండ్రులు ముక్తకంఠంతో చెబుతున్నారు.

Summer Camp: ఐక్య ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిబిరం

Published date : 17 Apr 2024 03:17PM

Photo Stories