Skip to main content

పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం

రాజేంద్రనగర్‌లోని Prof. Jayashankar Agricultural Universityలో ఆగస్టు 29న ప్రభుత్వ, ప్రైవేటు Polytechnicలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది.
Polytechnic Admissions Counselling
పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం

విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌ కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. మంచి ర్యాంకులు వచ్చిన వారికి ముందుగా సీట్లు కేటాయించారు. జగిత్యాల వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల, మధిర కళాశాలలో అగ్రికల్చర్‌ డిప్లొమాలో ప్రవేశాలు పొందిన విద్యా ర్థులకు రిజిస్ట్రార్‌ ప్రవేశ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ డిప్లొ మా పూర్తి చేసిన విద్యార్థులకు ఉండే అవకాశాలు, ఉపాధి అవకాశాల గురించి వివరించారు. తొలి విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 4 వరకు కొనసాగుతుందని తెలిపారు.

చదవండి: 

Published date : 30 Aug 2022 02:11PM

Photo Stories