Skip to main content

ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన సీట్లకు ఫిబ్రవరి 20న కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి/నూజివీడు: ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకా కుళం ట్రిపుల్ ఐటీలలోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులకు...
కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 20 న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆర్జీయూకేటీ చాన్స్‌ లర్ ఆచార్య కేసీ రెడ్డి మంగళవారం తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 10 నుంచి 15 వరకు ‘ఆర్‌జీయూకేటీ డాట్ ఇన్’ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Published date : 10 Feb 2021 02:45PM

Photo Stories