Skip to main content

Scholarship: GRT జ్యువెలర్స్‌.. రూ. 50 లక్షల స్కాలర్‌షిప్స్‌.. ఎవరు అర్హులంటే..

ప్రతిభ కలిగిన విద్యార్థుల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ‘జీఆర్‌టీ జ్యువెలర్స్‌’ చేయూత అందించింది.
GRT
GRT

ఈ విద్యా సంవత్సరం(2023-24) మొదటి లేదా రెండో ఏడాది ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్‌ సబ్జెక్టులు చదువుతున్న వారికి స్కాలర్‌ షిప్స్‌ అందించింది.

 అర్హులైన 100 మంది విద్యార్థులకు రూ.50 లక్షల ఉపకార వేతనాలు మంజూరు చేసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయితే డిగ్రీ పూర్తయ్యే వరకు ఈ సాయం కొనసాగుతుందని వెల్లడించింది. ఉన్నత విద్య ద్వారానే సామాజిక చైత్యనం అభివృద్ధి చెందుతుందని కంపెనీ తెలిపింది.

Also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation

Published date : 13 Jul 2023 05:48PM

Photo Stories