Skip to main content

AP ICET 2024 Notification: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

AP ICET 2024 Notification

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ICET-2024 అర్హత పరీక్ష నోటిఫికేషన్‌ను శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ
దరఖాస్తు గడువు: మార్చి 06- ఏప్రిల్‌ 07 వరకు
దరఖాస్తు రుసుం: ocలు రూ. 650,బీసీలు రూ. 600, ఎస్సీ, ఎస్టీలు రూ. 550 
ప్రవేశ పరీక్ష తేదీ: మే 6, 7 తేదీల్లో
పరీక్ష సమయం: ఉదయం 9.00-11.30 మరియు 2.30-- 5.00 వరకు

Published date : 06 Mar 2024 11:07AM

Photo Stories