Skip to main content

EDCET: ఎడ్‌సెట్‌ మొదటి ర్యాంకర్లు వీరే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌–2021 ఫలితాలు అక్టోబర్‌ 12న విడుదలయ్యాయి.
EDCET
ఎడ్‌సెట్‌ మొదటి ర్యాంకర్లు వీరే..

విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో కన్వీనర్‌ ఆచార్య కె.విశ్వేశ్వరరావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 15,638 మంది దరఖాస్తు చేయగా 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 13,428 (98.60 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

మొదటి ర్యాంకర్లు వీరే..

  • బయోలాజికల్‌ సైన్స్ లో పి.మణితేజ
  • ఇంగ్లిష్‌లో ఎ.వరప్రసాద్
  • మ్యాథమెటిక్స్‌లో ఎస్‌.హిమబిందు
  • ఫిజికల్‌ సైన్స్ లో బి.రాజశేఖర్
  • సోషల్‌ సైన్సెస్‌లో వి.దిలీప్‌ సూర్యతేజ

చదవండి:

ఉద్యోగాలు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2వేలకు పైగా ఉద్యోగాలు..

Published date : 13 Oct 2021 12:32PM

Photo Stories