ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్సెట్–2021 ఫలితాలు అక్టోబర్ 12న విడుదలయ్యాయి.
ఎడ్సెట్ మొదటి ర్యాంకర్లు వీరే..
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో కన్వీనర్ ఆచార్య కె.విశ్వేశ్వరరావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 15,638 మంది దరఖాస్తు చేయగా 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 13,428 (98.60 శాతం) ఉత్తీర్ణత సాధించారు.