EAMCET BiPC Counselling: 29న బైపీసీ స్ట్రీం కోర్సుల స్పాట్ కౌన్సెలింగ్
Sakshi Education
![TS EAMCET BiPC Stream Counselling](/sites/default/files/images/2023/07/08/counselling2-1688818708.jpg)
ఏజీవర్సిటీ: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలకు సంబంధించి బైపీసీ స్ట్రీం కోర్సుల స్పాట్ కౌన్సెలింగ్ ఈ నెల 29న నిర్వంచనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజి్రస్టార్ సు«దీర్కుమార్ తెలిపారు. మూడు విశ్వవిద్యాలయాలకు సంబంధించి వివిధ కోర్సులలో మిగిలిపోయిన సీట్ల వివరాలు, కౌన్సెలింగ్ స్థలం, సమయం తదితర వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.pjtrau.in చూడవచ్చని ఆయన సూచించారు.
Also read: TSPSC గ్రూప్–1 నోటిఫికేషన్.. శాఖలవారీగా పోస్టులు.. వయోపరిమితి సడలింపు!
Published date : 28 Apr 2022 02:53PM