Skip to main content

TS EAMCET 2022: Agri EAMCETకు 85.3 శాతం హాజరు

అగ్రికల్చర్, వైద్య కోర్సుల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించిన రెండు రోజుల ఎంసెట్‌ జులై 31తో ముగిసింది.
TS EAMCET 2022 Agri EAMCET
TS EAMCET 2022 Agri EAMCET

రెండు రోజుల్లో 85.3 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు ఎంసెట్‌ కనీ్వనర్‌ ప్రొఫెసర్‌ గోవర్థన్‌ తెలిపారు. ఈ ఎంసెట్‌ కోసం మొత్తం 94,476 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షకు 80575 మంది హాజరయ్యారు. పరీక్ష కీని మూడు రోజుల్లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఆగస్టు రెండో వారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ఎంసెట్‌ ఫలితాలు వెల్లడయ్యే వీలుంది.  

Also read: TS AGRICET 2022కు 84.5% హాజరు

Published date : 01 Aug 2022 06:56PM

Photo Stories