Skip to main content

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాతంగా అగ్రికల్చర్‌ ఎంసెట్‌.. 90 శాతంపైగా హాజరు

సాక్షి, హైదరాబాద్‌ : జేఎన్‌టీయూహెచ్‌ ఆధ్వర్యంలో సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన టీఎస్‌ఎంసెట్‌ ప్రశాంతంగా ముగిసిందని జేఎన్‌టీయూహెచ్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ తెలిపారు.
అగ్రికల్చర్, మెడికల్‌ పరీక్షకు ఉదయం సెషన్‌కు 26,618 (92.15 శాతం) మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్‌కు 52,740 (91.27శాతం) మంది హాజరయ్యారని వివరించారు.
Published date : 10 Aug 2021 05:28PM

Photo Stories