రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాతంగా అగ్రికల్చర్ ఎంసెట్.. 90 శాతంపైగా హాజరు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్ : జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన టీఎస్ఎంసెట్ ప్రశాంతంగా ముగిసిందని జేఎన్టీయూహెచ్ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.
![](/sites/default/files/images/2021/08/10/newsfiles-images-jntuh.jpg)
అగ్రికల్చర్, మెడికల్ పరీక్షకు ఉదయం సెషన్కు 26,618 (92.15 శాతం) మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్కు 52,740 (91.27శాతం) మంది హాజరయ్యారని వివరించారు.
Published date : 10 Aug 2021 05:28PM