నేటి నుంచి ఏపీ ఎంసెట్- 2020 బైపీసీ స్ట్రీమ్ వెబ్ ఆప్షన్లు.. సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్-2020 బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్లో భాగంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానుంది.
![](/sites/default/files/images/2021/02/10/APSCHE.jpg)
11వ తేదీ వరకు సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. వెబ్ ఆప్షన్లను 10 నుంచి 12వ తేదీ వరకు నమోదు చేయవచ్చు. 14న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఇతర వివరాలు https://apeamcetb.nic.in లో పొందుపరిచారు.
Published date : 10 Feb 2021 02:47PM