Skip to main content

నేటి నుంచి ఏపీ ఎంసెట్- 2020 బైపీసీ స్ట్రీమ్ వెబ్ ఆప్షన్లు.. సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..

సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్-2020 బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానుంది.
11వ తేదీ వరకు సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. వెబ్ ఆప్షన్లను 10 నుంచి 12వ తేదీ వరకు నమోదు చేయవచ్చు. 14న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఇతర వివరాలు https://apeamcetb.nic.in  లో పొందుపరిచారు.
Published date : 10 Feb 2021 02:47PM

Photo Stories