Skip to main content

T20 World Cup: అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్‌ టోర్నీ ప్రారంభం

దక్షిణాఫ్రికా వేదికగా జ‌న‌వ‌రి 14 నుంచి అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్ ప్రారంభ‌మైంది.

16 జట్లు తలపడుతున్న ఈ టోర్నీ జ‌న‌వ‌రి 29న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అమెరికా; గ్రూప్‌ ‘బి’లో ఇంగ్లండ్, పాకిస్తాన్, జింబాబ్వే, రువాండా; గ్రూప్‌ ‘సి’లో ఇండోనేసియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌; గ్రూప్‌ ‘డి’లో భారత్, దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్, యూఏఈ జట్లున్నాయి. జ‌న‌వ‌రి 14న‌ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆడుతుంది. భారత జట్టులో హైదరాబాద్‌ అమ్మాయి గొంగడి త్రిష, వైజాగ్‌కు చెందిన షబ్నమ్‌ సభ్యులుగా ఉన్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

Published date : 14 Jan 2023 12:51PM

Photo Stories