2036 ఒలింపిక్స్కు భారత్ బిడ్
Sakshi Education

2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల బిడ్ ను గట్టిగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర క్రీడల మంత్రి అసురాగ్ ఠాకూర్ తెలిపారు. అహ్మదాబాద్ వేదికగా ఒలింపిక్స్కు భారత్ బిడ్ దాఖలు చేసే అవకాశముంది. వచ్చే మూడు ఒలింపిక్స్లకు పారిస్, లాజ్ ఏంజెలెస్, బ్రిస్బేన్ ఆతిథ్యమిస్తున్నాయన్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 06 Jan 2023 05:53PM