Skip to main content

Turkish Womens Cup 2024: భారత ఫుట్‌బాల్‌ జట్టులో తెలంగాణ అమ్మాయి

నాలుగు దేశాల మధ్య జరిగే టర్కిష్‌ కప్‌ అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ పాల్గొనే భారత సీనియర్‌ జట్టును ప్రకటించారు.
India Announce 23-member squad for Turkish Women's Cup

23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణకు చెందిన ఫార్వర్డ్‌ ప్లేయర్‌ సౌమ్య గుగులోత్‌కు స్థానం దక్కింది. 
ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ టర్కీలోని అలాన్యా పట్టణంలో ఈ టోర్నీ మొదలవుతుంది. భారత్, హాంకాంగ్, ఎస్టోనియా, కొసోవో దేశాల మధ్య రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు టైటిల్‌ లభిస్తుంది. భారత్‌ తమ మ్యాచ్‌లను 21న ఎస్టోనియాతో, 24న హాంకాంగ్‌తో, 27న కొసోవోతో ఆడుతుంది.

Pan Zhanle: స్విమ్మింగ్‌ 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో ప్రపంచ రికార్డు

Published date : 22 Feb 2024 04:08PM

Photo Stories