Skip to main content

Internet: ఇంటర్నెట్‌లోనే సగం భారతం

52% of Indian population had internet access in 2022

దేశంలో ఇంటర్నెట్‌æవినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. దశాబ్దం క్రితం వరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఇంటర్నెట్‌.. నేడు పల్లెలకూ అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఐఏఎంఏఐ, కాంతర్‌ సంస్థ ఉమ్మడి నివేదిక ప్రకారం-మొదటిసారిగా దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య మొత్తం జనాభాలో 50 శాతం దాటింది. ప్రస్తుతం 75.9 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్‌వాడుతున్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 12 May 2023 06:23PM

Photo Stories