Sushil Kumar: సుశీల్కుమార్ మోదీ కన్నుమూత
Sakshi Education
![Sushilkumar Modi passed away](/sites/default/files/images/2024/05/22/sushil-kumar-modi-1716358364.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ఏప్రిల్ 13న కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆరోగ్యం సహకరించకనే లోక్సభ ఎన్నికలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.
Sahitya Akademi Fellowship: సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్
Published date : 22 May 2024 11:42AM