Skip to main content

Sushil Kumar: సుశీల్‌కుమార్‌ మోదీ కన్నుమూత

Sushilkumar Modi passed away

సాక్షి ఎడ్యుకేష‌న్‌: బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ ఏప్రిల్‌ 13న కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆరోగ్యం సహకరించకనే లోక్‌సభ ఎన్నికలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.

Sahitya Akademi Fellowship: సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ అందుకున్న రస్కిన్‌ బాండ్‌

Published date : 22 May 2024 11:42AM

Photo Stories