Skip to main content

Justice Misra and Viswanathan: సుప్రీం జడ్జిలుగా జస్టిస్‌ పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్‌ ప్రమాణం

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ పీకే మిశ్రా, సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ ప్రమాణం చేశారు.
Justice Misra

మే 19న‌ ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి కోర్టులో వీరిద్దరితో సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రమాణం చేయించారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఆమోదిత 34కు  చేరింది. జస్టిస్‌ పీకే మిశ్రా ఆగస్ట్‌ 2029 వరకూ, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ మే 25, 2031 వరకూ సేవలందించనున్నారు. జస్టిస్‌ జేబీ పార్డీవాలా పదవీ విరమణ అనంతరం మే 25, 2031 వరకూ జస్టిస్‌ విశ్వనాథన్‌ సీజేఐగా సేవలందించనున్నారు. 

Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య.. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌

Published date : 20 May 2023 08:09PM

Photo Stories