Skip to main content

Chagari Praveen Kumar: న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌గా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

Chagari Praveen Kumar appointed as Chief Justice
Chagari Praveen Kumar appointed as Chief Justice

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పదవికి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేరును గవర్నర్‌ సూచించారు. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న సీనియర్‌ న్యాయమూర్తి న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మొన్నటివరకు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా బదిలీపై వెళ్లారు. 

Also read: 14th Periodic Labour Force Survey: 14వ కార్మిక శక్తి సర్వే

Published date : 28 Jun 2022 05:49PM

Photo Stories