Skip to main content

NITI Aayog report: నీతి ఆయోగ్‌ 'అర్బన్‌ వేస్ట్‌ వాటర్‌ సినారియో ఇన్‌ ఇండియా'

NITI Aayog report

దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగు నీటిలో కేవలం 28శాతం మాత్రమే శుద్ధి అవుతోందని, మిగిలిన 72శాతం నదులు, సరస్సులు, భూగర్భంలోకి వెళుతోందని నీతి ఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన 'అర్బన్‌ వేస్ట్‌వాటర్‌ సినారియో ఇన్‌ ఇండియా' నివేదికలో పేర్కొంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నీటి శుద్ధీకరణ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Oct 2022 04:43PM

Photo Stories