Skip to main content

Supreme Court: తొలిసారి సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం

Supreme Court

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ పదవీ విరమణ చేసే ముందు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ బెంచ్‌ ప్రత్యక్ష ప్రసారంలో విచారణలు జరిపింది. కాగా, విచారణలో భాగంగా ఉచిత పథకాలపై దాఖలైన పిటిషిన్లపై రమణ తీర్పు వెల్లడించారు. ఉచిత హామీలపై పిటిషన్లను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఈ బెంచ్‌ నిర్ణయం తీసుకుంది. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Sep 2022 06:49PM

Photo Stories