Skip to main content

Exam Warriors: 13 భాషల్లో ఎగ్జామ్‌ వారియర్స్‌ పుస్తకం

ప్రధాని నరేంద్ర మోదీ రాసిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ పుస్తకాన్ని తెలుగు లోనూ అందుబాటులోకి తెచ్చారు. నవీకరించిన ఎగ్జామ్‌ వారియర్స్‌ పుస్తకాన్ని తెలుగుతో కలిసి మొత్తం 13 భారతీయ భాషల్లో ముద్రించారు.

దేశవ్యాప్తంగా పరీక్షల ముందు  విద్యా ర్థుల్లో భయాన్ని, ఆందోళనను పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం జ‌న‌వ‌రి 27న జరగనుంది. కార్యక్రమానికి ముందు ఎగ్జామ్‌ వారి యర్స్‌ పుస్తకాన్ని హిందీ, ఇంగ్లిష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ భాషల్లో అందుబాటులోకి తెచ్చినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

Vande Bharat Express: సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ‘వందే భారత్‌’ రైలు

Published date : 23 Jan 2023 05:08PM

Photo Stories