Skip to main content

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం– బాల రాముని ప్రాణ ప్రతిష్ట

చారిత్రాత్మకంగా ప్రాముఖ్యమైన ధార్మిక క్షేత్రం మాత్రమే కాకుండా రాజకీయపరంగా దేశంలో పెను మార్పులకు కారణమైన అయోధ్య రామమందిరంలో జనవరి 22, 2024న బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగింది.
Ayodhya Ram Mandir Prana Pratistha Ceremony    Religious Milestone  Ayodhya Ram Mandir The Prana Prestige of Child Rama   Political Impact of Ayodhya Prana Pratistha

అయోధ్య రామాలయ విశేషాలు: 

  • అయోధ్య: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం 
  • ముఖ్యమంత్రి: యోగి ఆదిత్యనాథ్‌ 
  • గవర్నర్‌: ఆనందీబెన్‌ పటేల్‌ 
  • ప్రధాన ఆలయ విస్తీర్ణం: 2.67 ఎకరాలు (3 అంతస్థులు)
  • నిర్మాణ విస్తీర్ణం: 57,400 చదరపు అడుగులు 
  • ఆలయ శంకుస్థాపన: 05/08/2020
  • నిర్మాణ శైలి: నగర శైలి 
  • గర్భగుడిలో బాల రాముడి ఎత్తు: 51 అంగుళాలు 
  • విగ్రహ శిల్పి: అరుణ్‌ యోగిరాజ్‌ (కర్ణాటక)
  • శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఛైర్మన్‌: న్రిత్య గోపాల్‌ దాస్‌ 
  • దేవాలయ ఆర్కిటెక్ట్‌: చంద్రకాంత్‌ సోంపుర/ఆశీష్‌ సోంపుర/నిఖిల్‌ సోంపుర 
  • అయోధ్య కేసులో పోరాడిన ప్రముఖ న్యాయవాది: ఓ. పరసరన్‌ 
  • నిర్మాణ సంస్థలు: ప్రధాన దేవాలయాన్ని ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్మించగా, ఇతర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్‌ చేపడుతున్నారు. 
  • అయోధ్య రామ మందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. మొదటిది కంబోడియాలోని అంకోర్వాత్‌ (విష్ణు దేవాలయం), కాగా రెండోది తమిళనాడులోని తిరుచురాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం. 

చదవండి: Ayodhya Ram Mandir Facts: అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఇవే..

Published date : 30 Jan 2024 10:41AM

Photo Stories