Skip to main content

PM Narendra Modi: జీ–20 లోగోను విడుదల చేసిన మోదీ

జీ–20 కూటమికి భారత నేతృత్వానికి సంబంధించి లోగోను, ఇతివృత్తాన్ని, వెబ్‌సైట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో ఆవిష్కరించారు.
PM Narendra Modi unveils G20 logo

ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ–20 అధ్యక్షత బాధ్యతను డిసెంబరు1న ఇండోనేసియా నుంచి భారత్‌ స్వీకరించనుంది. ఈ కూటమిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్‌ఆఫ్‌ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, అమెరికా, ఐరోపా సమాజం(యూరోపియన్‌ యూనియన్‌ ) సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ఏడాది జీ–20 శిఖరాగ్ర సమావేశం నవంబరు 15–16 తేదీల్లో ఇండోనేసియాలోని బాలిలో జరగనుంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Nov 2022 07:13PM

Photo Stories