Skip to main content

చైనాను అధిగమించి అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా భారత్!

చైనాను అధిగమించి శ్రీలంకకు అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా భారత్ అవతరించింది.
India-Srilanka
  • చైనాను అధిగమించి శ్రీలంకకు అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా భారత్ అవతరించింది. 2022 నాలుగు నెలల్లో భారతదేశం మొత్తం 968 మిలియన్ US డాలర్ల రుణాలను ద్వీప దేశానికి అందించింది. 2017-2021 వరకు గత ఐదేళ్లలో, శ్రీలంకకు చైనా అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాతగా ఉంది.

Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

  • ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) గత ఐదేళ్లలో అతిపెద్ద బహుపాక్షిక రుణదాతగా ఉంది, 2021లో 610 మిలియన్ డాలర్ల నిధులను పంపిణీ చేసింది.
  • భారతదేశం ఆహారం, ఆర్థికంగా దాదాపు 4 బిలియన్ డాలర్లను అందించిందని UNకు భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరాకాంబోజ్ తెలిపారు. శ్రీలంకకు సహాయం, సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు ఆగస్టు 22న భారత్ 21,000 టన్నుల ఎరువులను అందజేసింది.

Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశపు మొట్టమొదటి గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్‌ను ఏ MF హౌస్ ప్రారంభించింది?

Published date : 19 Sep 2022 06:38PM

Photo Stories