Skip to main content

National Awards: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్న 16 మంది వీరే..

డాక్ట‌ర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబ‌ర్ 5వ తేదీ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌప‌తి ముర్ము జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అంద‌జేయ‌నున్నారు.
Sixteen Educators to be Honored with National Awards to Teachers 2024

ఈ అవార్డుకు 2024లో దేశవ్యాప్తంగా 16 మంది ఉపాధ్యాయులు ఎంపికైన‌ట్లు ఉన్నత విద్యా శాఖ ప్రకటించింది. వీరు దేశంలోని వివిధ పాలిటెక్నిక్, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్ర ఉన్నత విద్యా సంస్థలకు చెందిన వారు. 

ఈ అవార్డు అందుకోనున్న అధ్యాపకులు వీరే..
డా.గాంధిమతి ఏ – థియాగరాజర్ పాలిటెక్నిక్ కాలేజీ, తమిళనాడు
ప్రొ.పర్మార్ రంజిత్ కుమార్ ఖింజిబాయి – ప్రభుత్వ పాలిటెక్నిక్ ఖాదియా, గుజరాత్
ప్రొ.నిధి జైన్ – భారతీయ సాంకేతిక సంస్థ, ఢిల్లీ
డా.స్మైలిన్ గిరిజా – సవీతా డెంటల్ కాలేజీ మరియు ఆసుపత్రులు, తమిళనాడు
ప్రొ.బిరించి కుమార్ శర్మ – బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఉత్తరప్రదేశ్‌
ప్రొ.శ్రీనివాస్ హోతా – భారతీయ సైన్స్ విద్యా మరియు పరిశోధనా సంస్థ, పూణే, మహారాష్ట్ర
డా.సీఆర్ కేశవ – బెంగళూరు విశ్వవిద్యాలయం, కర్ణాటక
ప్రొ.శిల్పగౌరి ప్రసాద్ గణ్పులే – పీడీఈఏ ప్రొ.రామ్‌కృష్ణ మోర్ కాలేజీ, మహారాష్ట్ర


డా.చాయపురం జయ శంకర్ బాబు – పాండిచ్చేరి విశ్వవిద్యాలయం, పాండిచ్చేరి
ప్రొ.నిలబ్ టివారి – సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం, మధ్యప్రదేశ్
ప్రొ.వినయ్ శర్మ – భారతీయ సాంకేతిక సంస్థ, రూర్కీ, ఉత్తరాఖండ్
డా.నందవరమ్ మృదుల – ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఫర్ ఉమెన్, తెలంగాణ
డా.ఎస్ఎల్ శిమి  – పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, చంద్రగఢ్
ప్రొ.కపిల్ అహూజా – భారతీయ సాంకేతిక సంస్థ, ఇంద్రోర్, మధ్యప్రదేశ్
డా.అనిత సుశీలన్ – క్రైస్ట్ డీమ్‌డ్ టు బీ యూనివర్శిటీ, కర్ణాటక
ప్రొ.డా.షహానాజ్ ఆయుబ్ – బండెల్కండ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ సంస్థ, ఉత్తరప్రదేశ్‌

National Award: ఇద్ద‌రు ఏపీ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డు

Published date : 02 Sep 2024 07:39PM

Photo Stories