Skip to main content

డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టులకు ఎంపికైన వారి జాబితా వెల్లడి: ఏపీపీఎస్సీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో దివ్యాంగుల కోటా కింద అధ్యాపక పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది.
ఇంగ్లిష్, తెలుగు, పొలిటికల్‌ సైన్స్‌, కామర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ పోస్టులను ఈ కోటా కింద ప్రకటించారు. ఈ సమాచారం ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో ఉంచారు.

చ‌ద‌వండి: విభిన్న ప్రతిభావంతులకు రిజర్వేషన్లు మరో పదేళ్లు

చ‌ద‌వండి: ఆగస్టు నెలాఖరుకల్లా ఆరోగ్య శాఖలో 3,390 ఎంఎల్‌హెచ్‌పీ ఉద్యోగాలు భర్తీ..!

చ‌ద‌వండి: ఆగస్ట్ 7లోగా ఏపీ టెన్త్– 2021 ఫలితాలు.. ఈ విధంగానే మార్కులు..
Published date : 04 Aug 2021 03:25PM

Photo Stories