Skip to main content

AP EAPCET 2021: నాలుగవరోజు మొత్తం 32,972 మంది హాజరు

సాక్షి, అమరావతి: ఏపీ ఈఏపీసెట్‌–2021లో భాగంగా మంగళవారం ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షకు 35,202 మందికి గానూ 32,972 మంది హాజరయ్యారు.
నాలుగవరోజు రెండు సెషన్లలో కలిపి 93.67 శాతం హాజరు నమోదైనట్లు ఏపీసెట్స్‌ ప్రత్యేక అధికారి ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు.
Published date : 25 Aug 2021 02:13PM

Photo Stories