Skip to main content

Vikrama Simhapuri University: స్నాతకోత్సవం

విక్రమ సింహపురి యూనివర్సిటీ 6, 7వ స్నాతకోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ నేడు నెల్లూరుకు రానున్నారు.
vikrama simhapuri university
విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవం

మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు జరిగే స్నాతకోత్సవంలో పాల్గొని, 18 మంది విద్యార్థులకు బంగారు పతకాలను గవర్నర్‌ అందజేస్తారు. వీరితో పాటు 252 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేయనున్నారు. స్నాతకోత్సవం అనంతరం నగరంలోని రెడ్‌క్రాస్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిని గవర్నర్‌ సందర్శిస్తారు.

Sakshi Education Mobile App
Published date : 24 May 2022 12:46PM

Photo Stories