Skip to main content

Covid Rules: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బోధన: మంత్రి సబిత

ఉపాధ్యాయులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు బోధన అందించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా రెడ్డి సూచించారు.
 కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బోధన: మంత్రి సబిత
Covid Rules: కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బోధన: మంత్రి సబిత

సెప్టెంబర్‌ 1న ఆమె జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డితో కలసి మహేశ్వరంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల నుంచి స్పందన బాగానే ఉందన్నారు. ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పని చేయాలని కోరారు.

చ‌ద‌వండి:
టీచర్లతో పాటు చురుకైన విద్యార్థులతో కూడా పిల్లలకు బోధన..

Published date : 02 Sep 2021 06:01PM

Photo Stories