ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)పరిధిలో సెప్టెంబర్ 14నుంచి వివిధ పీజీ కోర్సుల మొదటి సెమి స్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఓయూ పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
వర్సిటీ క్యాంపస్లో నాలుగు వేలమంది, అనుబంధ ప్రైవేటు కాలేజీల్లో 5వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొ న్నారు.